Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో శ్యామ్ కె నాయుడు... పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఫిర్యాదు (video)

Webdunia
బుధవారం, 27 మే 2020 (15:21 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాక్ కె నాయుడు చిక్కుల్లో పడ్డారు. ఈయనపై హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. శ్యామ్ కె నాయుడు తనను మోసం చేసినట్టు ఓ సినీ నటి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా, పెళ్లి చేసుకుంటానని, ప్రమాణం చేసి, ఇపుడు మోసం చేశాడని ఆమె అందులో పేర్కొంది. ఆ నటి పేరు సాయిసుధ. ఈమె ఫిర్యాదుతో శ్యామ్ కె నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు తమ్ముడే శ్యామ్ కె నాయుడు. బిజినెస్ మెన్, పోకిరి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి ఎన్నో చిత్రాలకు ఆయన పని చేశారు. 'అర్జున్ రెడ్డి' చిత్రంలో సాయి సుధ సపోర్టింగ్ రోల్ పోషించింది. శ్యామ్ కె నాయుడిపై కేసు నమోదు కావడంతో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
అయితే, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడేందుకు సాయిసుధ నిరాకరించింది. ఒకవేళ శ్యామ్ కె నాయుడుపై పోలీసులు చర్య తీసుకోని పక్షంలో అపుడు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు బహిర్గతం చేస్తానని తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments