Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ సినిమా.. ఆ ముగ్గురి హీరోయిన్లలో హరిప్రియ

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఓ హీరోయిన్ నయనతారగా, మరో హీరోయిన్‌గా నటాషా దోషిని ఎంపిక చేయనున్నారు. మూడో కథానాయిక పాత్ర కోసం రెజీ

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (11:48 IST)
బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.  ఓ హీరోయిన్ నయనతారగా, మరో హీరోయిన్‌గా నటాషా దోషిని ఎంపిక చేయనున్నారు. మూడో కథానాయిక పాత్ర కోసం రెజీనాను తీసుకున్నారనే టాక్ వచ్చింది. అయితే ఆమె బాలయ్యతో నటించే అవకాశానికి నో చెప్పడంతో ఆ పాత్రకు పిల్ల జమీందార్ హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. 
 
గతంలో నాని హీరోగా వచ్చిన 'పిల్ల జమీందార్' సినిమాలో హరిప్రియ కథానాయికగా నటించింది. ఆ సినిమా హిట్ కొట్టినా ఆమె కెరీర్‌లో పెద్దగా అవకాశాలు ఏమీ లేవని.. దీంతో హరిప్రియ కన్నడ సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం హరిప్రియను బాలకృష్ణ తాజా చిత్రం కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ కూడా ధృవీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments