Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ సినిమా.. ఆ ముగ్గురి హీరోయిన్లలో హరిప్రియ

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఓ హీరోయిన్ నయనతారగా, మరో హీరోయిన్‌గా నటాషా దోషిని ఎంపిక చేయనున్నారు. మూడో కథానాయిక పాత్ర కోసం రెజీ

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (11:48 IST)
బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.  ఓ హీరోయిన్ నయనతారగా, మరో హీరోయిన్‌గా నటాషా దోషిని ఎంపిక చేయనున్నారు. మూడో కథానాయిక పాత్ర కోసం రెజీనాను తీసుకున్నారనే టాక్ వచ్చింది. అయితే ఆమె బాలయ్యతో నటించే అవకాశానికి నో చెప్పడంతో ఆ పాత్రకు పిల్ల జమీందార్ హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. 
 
గతంలో నాని హీరోగా వచ్చిన 'పిల్ల జమీందార్' సినిమాలో హరిప్రియ కథానాయికగా నటించింది. ఆ సినిమా హిట్ కొట్టినా ఆమె కెరీర్‌లో పెద్దగా అవకాశాలు ఏమీ లేవని.. దీంతో హరిప్రియ కన్నడ సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం హరిప్రియను బాలకృష్ణ తాజా చిత్రం కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ కూడా ధృవీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments