Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సినిమాలకు బై బై చెప్పేయనున్న నటి.. ఎవరు?

భారత సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు ఓ ప్రముఖ నటి సిద్ధమవుతోంది. ఆమె ఎవరో తెలుసా? అమీ జాక్సన్. ఇంగ్లండ్ నుంచి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మ.. దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రెండుసార్లు నటించినా ఆశించిన స్

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (08:45 IST)
భారత సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు ఓ ప్రముఖ నటి సిద్ధమవుతోంది. ఆమె ఎవరో తెలుసా? అమీ జాక్సన్. ఇంగ్లండ్ నుంచి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మ.. దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రెండుసార్లు నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ''2.0'' నటించినా అవకాశాలు వెతుక్కుంటూ రాకపోవడంతో ఇక ఇండియన్ సినిమాలు చాలునని అమీ జాక్సన్ నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ''ఐ''లో కనిపించిన అమీ, రజనీకాంత్ సరసన 2.0 సినిమాలో చేస్తోంది. ఈ చిత్రం విడుదలైతే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావించిందట. కానీ ఈ సినిమా విడుదల వాయిదా వేసుకుంటూ పోవడంతో అమీ జాక్సన్ నిరాశ చెందిందట. దీంతో , ఇండియన్ మూవీస్ కు గుడ్ బై చెప్పి, ఆఫ్రికా దేశంలోని మొరాకో నగరంలో సెటిల్ కావాలనుకుంటోందట. అయితే ఈ వార్తలపై అమీ జాక్సన్ ఇంకా స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments