Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఏ మాయ చేసావే2'కి రెడీ అయిన గౌతమ్.. మళ్లీ చైతూ-సమ్మూ కలుస్తారా?

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (21:26 IST)
టాలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అదీ కూడా చైతూ-సమ్మూల గురించి. తాజాగా, తమిళ స్టార్ హీరో శింబుతో కలిసి 'ముత్తు' అనే సినిమాను గౌతమ్ వాసుదేవన్ తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ సెప్టెంబర్ 17న విడుదల కానుంది. దీంతో గౌతమ్ మీనన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను తెలిపారు. ''ఓటీటీ వచ్చాక చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఏదో పెద్ద సినిమాలను ఓటీటీ ద్వారానే చూస్తున్నారు.
 
నిజం చెప్పాలంటే మూవీకి భాషతో సంబంధం లేదు. తాను శింబుతో కలిసి 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే టైటిల్‌తో ఉన్న ఈ సినిమాను కథ డిమాండ్ చేయడంతో రెండు పార్టులుగా విడుదల చేస్తున్నామన్నారు.

అలాగే "సినీ లెజెండ్  కమల్‌హాసన్‌గారితో 'రాఘవన్‌ 2', అలాగే వెంకటేష్‌గారితో 'ఘర్షణ 2' నాగచైతన్యతో కలిసి 'ఏ మాయ చేసావే2' సినిమాలను చేయాలని అనుకుంటున్నాను''. అని డైరెక్టర్ గౌతమ్ మీనన్ అన్నారు. దీంతో అభిమానులు సమంత-నాగచైతన్య మళ్లీ కలిసిపోతారా? అనే హ్యాపీలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments