Webdunia - Bharat's app for daily news and videos

Install App

Soundarya House: సౌందర్య ఇంటి కోసమే.. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయా?

సెల్వి
మంగళవారం, 10 డిశెంబరు 2024 (14:40 IST)
Soundarya
మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆస్తి విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా మోహన్ బాబు మంచు మనోజ్ మౌనికలపై కేసు పెట్టడంతో పాటు మనోజ్ మౌనికలు తన ఇంట్లో దొంగతనం చేశారని, తన కొడుకు కోడలు తనపై దాడి చేశారని వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే జల్ పల్లిలో మోహన్ బాబు కట్టుకున్న ఇంటి విషయంలోనే వీరి మధ్య ప్రధాన గొడవ జరిగినట్లు తెలుస్తోంది కానీ సౌందర్య ప్రాపర్టీ అని కూడా వార్తలు వచ్చాయి. సౌందర్య చనిపోయిన తర్వాత డబ్బు కోసం సౌందర్య కుటుంబ సభ్యులు ఆమె ఇంటిని మోహన్ బాబుకు అమ్మేశారని కొందరు అంటున్నారు.
 
ఇక మంచు ఫ్యామిలీలోని అందరి చూపు జల్ పల్లిలోని సౌందర్య నివాసంపైనే ఉందని, ఆ ఇంటి కోసం విష్ణు, మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కానీ మనోజ్ జల్ పల్లి నివాసంలో ఉండాలనుకుంటున్నారు. 
 
కానీ మోహన్ బాబు తన ఇంట్లో దొంగతనం చేశాడని కొడుకుపై కేసు పెట్టారు. అందరి చూపు ఓకే ఇంటిపైనే ఉండడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే విలాసవంతంగా నిర్మించిన ఈ ఇంటిని తన కుమారులకు ఇవ్వడం మోహన్ బాబుకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ ఇంటి విలువ రూ.100 కోట్లు వుంటుందని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments