Soundarya House: సౌందర్య ఇంటి కోసమే.. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయా?

సెల్వి
మంగళవారం, 10 డిశెంబరు 2024 (14:40 IST)
Soundarya
మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆస్తి విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా మోహన్ బాబు మంచు మనోజ్ మౌనికలపై కేసు పెట్టడంతో పాటు మనోజ్ మౌనికలు తన ఇంట్లో దొంగతనం చేశారని, తన కొడుకు కోడలు తనపై దాడి చేశారని వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే జల్ పల్లిలో మోహన్ బాబు కట్టుకున్న ఇంటి విషయంలోనే వీరి మధ్య ప్రధాన గొడవ జరిగినట్లు తెలుస్తోంది కానీ సౌందర్య ప్రాపర్టీ అని కూడా వార్తలు వచ్చాయి. సౌందర్య చనిపోయిన తర్వాత డబ్బు కోసం సౌందర్య కుటుంబ సభ్యులు ఆమె ఇంటిని మోహన్ బాబుకు అమ్మేశారని కొందరు అంటున్నారు.
 
ఇక మంచు ఫ్యామిలీలోని అందరి చూపు జల్ పల్లిలోని సౌందర్య నివాసంపైనే ఉందని, ఆ ఇంటి కోసం విష్ణు, మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కానీ మనోజ్ జల్ పల్లి నివాసంలో ఉండాలనుకుంటున్నారు. 
 
కానీ మోహన్ బాబు తన ఇంట్లో దొంగతనం చేశాడని కొడుకుపై కేసు పెట్టారు. అందరి చూపు ఓకే ఇంటిపైనే ఉండడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే విలాసవంతంగా నిర్మించిన ఈ ఇంటిని తన కుమారులకు ఇవ్వడం మోహన్ బాబుకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ ఇంటి విలువ రూ.100 కోట్లు వుంటుందని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అలియాస్ ఐ బొమ్మ ఇమ్మడి రవి క్రిమినల్ స్టోరీ (video)

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

కల్వకుంట్ల కవిత ఓవర్ కాన్ఫిడెన్స్.. శత్రువుగా చూస్తున్న బీఆర్ఎస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments