Webdunia - Bharat's app for daily news and videos

Install App

'RRR'లో ఈషా రెబ్బా..? రాజమౌళి నవ్వుకుంటున్నారట...

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (11:50 IST)
ట్రిపుల్ ఆర్‌పై వస్తున్న వార్తలు విని దర్శక ధీరుడు రాజమౌళి నవ్వుకుంటున్నారట. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ట్రిపుల్ సినిమాలో ఈషా రెబ్బ నటిస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు విని.. జక్కన్న తెగ నవ్వుకుంటున్నారట. ట్రిపుల్ ఆర్‌లో కన్నడ నటుడు యాష్ మెయిన్ విలన్ రోల్ అని గతంలో కథనాలు వెలువడ్డాయి. 
 
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మేడ్ చేసిన పోస్టర్లు చాలానే దర్శనమిస్తున్నాయి. కానీ ఇవన్నీ రూమర్సేనని తెలిసింది. ఇకపోతే.. తాజాగా ఈషారెబ్బ ఈ సినిమాలో ఎన్టీఆర్ సోదరి అంటూ టాక్ మొదలైంది. అరవింద సమేతలో అమ్మడు తారక్ మరదలిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్‌లో నటిస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments