Webdunia - Bharat's app for daily news and videos

Install App

'RRR'లో ఈషా రెబ్బా..? రాజమౌళి నవ్వుకుంటున్నారట...

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (11:50 IST)
ట్రిపుల్ ఆర్‌పై వస్తున్న వార్తలు విని దర్శక ధీరుడు రాజమౌళి నవ్వుకుంటున్నారట. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ట్రిపుల్ సినిమాలో ఈషా రెబ్బ నటిస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు విని.. జక్కన్న తెగ నవ్వుకుంటున్నారట. ట్రిపుల్ ఆర్‌లో కన్నడ నటుడు యాష్ మెయిన్ విలన్ రోల్ అని గతంలో కథనాలు వెలువడ్డాయి. 
 
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మేడ్ చేసిన పోస్టర్లు చాలానే దర్శనమిస్తున్నాయి. కానీ ఇవన్నీ రూమర్సేనని తెలిసింది. ఇకపోతే.. తాజాగా ఈషారెబ్బ ఈ సినిమాలో ఎన్టీఆర్ సోదరి అంటూ టాక్ మొదలైంది. అరవింద సమేతలో అమ్మడు తారక్ మరదలిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్‌లో నటిస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments