Webdunia - Bharat's app for daily news and videos

Install App

'RRR'లో ఈషా రెబ్బా..? రాజమౌళి నవ్వుకుంటున్నారట...

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (11:50 IST)
ట్రిపుల్ ఆర్‌పై వస్తున్న వార్తలు విని దర్శక ధీరుడు రాజమౌళి నవ్వుకుంటున్నారట. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ట్రిపుల్ సినిమాలో ఈషా రెబ్బ నటిస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు విని.. జక్కన్న తెగ నవ్వుకుంటున్నారట. ట్రిపుల్ ఆర్‌లో కన్నడ నటుడు యాష్ మెయిన్ విలన్ రోల్ అని గతంలో కథనాలు వెలువడ్డాయి. 
 
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మేడ్ చేసిన పోస్టర్లు చాలానే దర్శనమిస్తున్నాయి. కానీ ఇవన్నీ రూమర్సేనని తెలిసింది. ఇకపోతే.. తాజాగా ఈషారెబ్బ ఈ సినిమాలో ఎన్టీఆర్ సోదరి అంటూ టాక్ మొదలైంది. అరవింద సమేతలో అమ్మడు తారక్ మరదలిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్‌లో నటిస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

భువనేశ్వరి నా జీవితానికి వెలుగు : సీఎం చంద్రబాబు

ఇరాక్‌పై అమెరికా సైనిక చర్య... డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం?

మారన్ ఫ్యామిలీలో మంటలు... రచ్చకెక్కిన కుటుంబ కలహాలు..

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments