Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి అల్లుడితో ఈషా రెబ్బా.. ఇరగదీయడం ఖాయమా?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:06 IST)
ఎఫ్-2 సినిమా తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే సినిమా చేస్తున్నాడు. తమిళంలో భారీ హిట్ కొట్టిన జిగిర్తాండ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో బాబీసింహా చేసిన పాత్ర కోసం వరుణ్ తేజ్ ఎంపికయ్యాడు. ఇక సిద్ధార్థ్ చేసిన పాత్రకు గాను శ్రీ విష్ణువును తీసుకున్నాడు. 
 
కథానాయికగా రష్మిక మందన పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది. బిజీ షెడ్యూల్ కారణంగా రష్మిక వరుణ్ తేజ్ సినిమాలో నటించే అవకాశాలు తక్కువగా వున్నాయని.. ఈషా రెబ్బ ఈ సినిమాకు ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సుందని సినీ జనం అనుకుంటున్నారు. మరి ఈషా రెబ్బా, రష్మిక మందనల్లో ఎవరు వరుణ్ తేజ్ సరసన నటిస్తారనేది వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments