Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి అల్లుడితో ఈషా రెబ్బా.. ఇరగదీయడం ఖాయమా?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:06 IST)
ఎఫ్-2 సినిమా తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే సినిమా చేస్తున్నాడు. తమిళంలో భారీ హిట్ కొట్టిన జిగిర్తాండ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో బాబీసింహా చేసిన పాత్ర కోసం వరుణ్ తేజ్ ఎంపికయ్యాడు. ఇక సిద్ధార్థ్ చేసిన పాత్రకు గాను శ్రీ విష్ణువును తీసుకున్నాడు. 
 
కథానాయికగా రష్మిక మందన పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది. బిజీ షెడ్యూల్ కారణంగా రష్మిక వరుణ్ తేజ్ సినిమాలో నటించే అవకాశాలు తక్కువగా వున్నాయని.. ఈషా రెబ్బ ఈ సినిమాకు ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సుందని సినీ జనం అనుకుంటున్నారు. మరి ఈషా రెబ్బా, రష్మిక మందనల్లో ఎవరు వరుణ్ తేజ్ సరసన నటిస్తారనేది వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments