సంక్రాంతి అల్లుడితో ఈషా రెబ్బా.. ఇరగదీయడం ఖాయమా?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:06 IST)
ఎఫ్-2 సినిమా తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే సినిమా చేస్తున్నాడు. తమిళంలో భారీ హిట్ కొట్టిన జిగిర్తాండ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో బాబీసింహా చేసిన పాత్ర కోసం వరుణ్ తేజ్ ఎంపికయ్యాడు. ఇక సిద్ధార్థ్ చేసిన పాత్రకు గాను శ్రీ విష్ణువును తీసుకున్నాడు. 
 
కథానాయికగా రష్మిక మందన పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది. బిజీ షెడ్యూల్ కారణంగా రష్మిక వరుణ్ తేజ్ సినిమాలో నటించే అవకాశాలు తక్కువగా వున్నాయని.. ఈషా రెబ్బ ఈ సినిమాకు ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సుందని సినీ జనం అనుకుంటున్నారు. మరి ఈషా రెబ్బా, రష్మిక మందనల్లో ఎవరు వరుణ్ తేజ్ సరసన నటిస్తారనేది వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments