Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ - మ‌హేష్ మూవీ నుంచి దిల్ రాజు ఔట్... ఏమైంది?

Webdunia
బుధవారం, 1 మే 2019 (14:23 IST)
సూపర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం మ‌హ‌ర్షి. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జ‌రుపుక‌నే ఈ సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. 
 
ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ సినిమాని అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించ‌నున్నారు అని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. త్వ‌ర‌లోనే అఫిషియల్‌గా ఈ మూవీ గురించి ఎనౌన్స్ చేయాల‌నుకుంటున్నారు. అయితే... ఈ మూవీ నుంచి దిల్ రాజు త‌ప్పుకున్నారు అని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌హ‌ర్షి సినిమాకి ముగ్గురు నిర్మాత‌లు. అందువ‌ల‌న ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. 
 
ఈ అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని మ‌హేష్ బాబు... త‌దుప‌రి చిత్రానికి ఇద్ద‌రు నిర్మాత‌లు కాకుండా ఒక్క‌రే ఉండాలని చెప్పారో.. ఏమో కానీ... మ‌హేష్ - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి దిల్ రాజు త‌ప్పుకున్నారు అని టాక్ వినిపిస్తోంది. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లపై దిల్ రాజు క్లారిటీ ఇస్తారేమో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భార్యతో ఉరివేసుకున్నట్టుగా సెల్ఫీ దిగిన యువకుడు.. విషాదాంతంగా ముగిసిన ఫ్రాంక్

Bride Gives Birth a Baby: లేబర్ వార్డులో నవ వధువు-పెళ్లైన మూడో రోజే తండ్రి.. అబ్బా ఎలా జరిగింది?

ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారా సందర్శించిన ప్రధాని

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి (video)

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments