Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్-ఐశ్వర్య విడాకులు: రజినీకాంత్‌కి ఫోన్ చేస్తే..?

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (21:16 IST)
సెలెబ్రిటీల జీవితాల్లో ఏ చిన్న విషయం జరిగినా అది కాస్తా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇటీవలే ధనుష్-ఐశ్వర్య 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి తెరవేస్తూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో చాలామంది షాకయ్యారు. ఇది నిజమో కాదోనని అనుమానాలు కూడా వ్యక్తం చేసారు.

 
ఇక అసలు విషయానికి వస్తే.. ధనుష్ ప్రత్యేకించి ఓ హీరోయిన్‌తో క్లోజ్‌గా వుంటున్నారంటూ ఈమధ్య కోలీవుడ్ సినీ పత్రికల్లో వార్తలు జోరందుకున్నాయి. ఆ వార్త కాస్తా ఐశ్వర్యకు చేరడం, దానిపై ఆమె తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఐతే ఇందులో నిజం ఎంత వున్నది తెలియాల్సి వుంది.

మరోవైపు... ధనుష్ కూడా తను నిర్మించిన కాలా చిత్రానికి భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఆ సమయంలో మామయ్య రజినీకాంత్ తనను ఆర్థికంగా ఆదుకోలేదని అసంతృప్తిగా వున్నట్లు సమాచారం. ఇలా చిన్నచిన్న విషయాలు కాస్తా పెద్దవై విడాకులకు దారి తీసినట్లు చెప్పుకుంటున్నారు.


విడాకులు తీసుకునే ముందు చివరిసారిగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఫోన్ చేసి తమ నిర్ణయాలను చెప్పారట. దానిపై తలైవా... మీ జీవితం... మీ నిర్ణయం అని చెప్పినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments