ప్రభాస్‌తో చాలా థ్రిల్లింగ్‌గా వుందంటున్న దీపికా పదుకునె

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (23:30 IST)
స్టార్ హీరో ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలలో నటిస్తూ ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్నారట. ప్రాజెక్టు కె అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో మూవీ షూటింగ్ మొదలైంది. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా మహానటి తరువాత నాగశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. 
 
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకుణే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. దీపికా పదుకుణే ఈ సినిమా గురించి చెబుతూ ముందు రాబోయే వాటి గురించి ఆలోచిస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉందని కామెంట్స్ ఇచ్చారు.
 
ప్రముఖ దర్సకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేస్తున్నారట. ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. మరొక వైపు హీరో ప్రభాస్, దర్సకుడు నాగ అశ్విన్ టైటిల్ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నారంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments