Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా పదుకునే నల్ల ధనం ఉచ్చులో చిక్కుకుందా...? రూ.40 కోట్ల ప్లాట్ గిఫ్టుగా ఇచ్చేస్తుందట...

బాలీవుడ్‌ బామ దీపికా పదుకొనే.. కోట్లను గిఫ్ట్‌గా ఇస్తుందట. ఇదేదో చెల్లని డబ్బును సేల్‌ చేసుకోవడమేనని అంటున్నారు. అదేమిటంటే.. దీపికా ముంబైలోని ప్రభాదేవి ప్రాంతానికి సమీపంలోని ఒక టవర్‌లో 40 కోట్లతో ఒక ప్లాట్‌ కొనుగోలు చేసిందట. 30వ అంతస్తులోని ఈ ప్లాట్‌

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (13:56 IST)
బాలీవుడ్‌ బామ దీపికా పదుకొనే.. కోట్లను గిఫ్ట్‌గా ఇస్తుందట. ఇదేదో చెల్లని డబ్బును సేల్‌ చేసుకోవడమేనని అంటున్నారు. అదేమిటంటే.. దీపికా ముంబైలోని ప్రభాదేవి ప్రాంతానికి సమీపంలోని ఒక టవర్‌లో 40 కోట్లతో ఒక ప్లాట్‌ కొనుగోలు చేసిందట. 30వ అంతస్తులోని ఈ ప్లాట్‌ను తనకి ఎంతో ఇష్టమైన వారికి గిఫ్టుగా ఇవ్వనున్నానని చెబుతోంది. 
 
కాగా, ఇందులోనే 16 కోట్లతో తన కోసం మరో ప్లాట్‌ను బుక్‌ చేసింది. దాంతో దీపికా 40 కోట్లతో కొనుగోలు చేసిన ప్లాట్‌ ఆమె తల్లిదండ్రుల కోసమేనని చెప్పుకుంటున్నారు. అంతా ఒకే దగ్గర ఉండటం కోసమే ఆమె ఒకే టవర్లో రెండు ప్లాట్లు తీసుకుందని అంటున్నారు. ఒకేసారి ఆమె ఇంత ఖరీదైన ప్లాట్లు కొనడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌‌గా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

గూఢచర్యానికి పాల్పడిన రాజస్థాన్ మాజీ మంత్రి పీఏ - అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments