Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నెల్ ఇస్తున్న చిరు.. మరో మల్టీస్టారర్ మూవీకి ఓకే?!

Webdunia
ఆదివారం, 10 మే 2020 (13:00 IST)
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. 'ఖైదీ నంబర్ 150' వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇపుడు వరుసబెట్టి చిత్రాలు చేస్తోంది. ముఖ్యంగా, ఖైదీ నంబర్ 150 తర్వాత సైరా నరసింహా రెడ్డి, ఇపుడు ఆచార్య ప్రాజెక్టుకు కరోనా కారణంగా బ్రేక్ పడింది. 
 
ఇదిలావుండగానే, మలయాల సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తర్వాత మరో ప్రాజెక్టుకు చిరంజీవి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును దర్శకుడు బాబీ పట్టాలెక్కించనున్నాడు. అయితే, ఇది మల్టీస్టారర్ మూవీ. ఇందులో మరో హీరోగా దగ్గుబాటి రానా నటించనున్నారనే  వార్తలు వస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఇటీవల డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ, తాను చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. డైరెక్ట‌ర్ బాబీ త‌న‌ను క‌లిసి క‌థ కూడా చెప్పాడ‌ని చిరు తెలిపారు. ఇక మిగిలిన విషయాలు వెల్లడికావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

BJP’s Operation Akarsh వైసీపీకి చెక్.. రాజకీయ సంక్షోభం తప్పదా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments