Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైగర్ రిలీజ్‌కు ముందే.. కేజీఎఫ్ హీరోతో పూరీ జగన్నాథ్ సినిమా..?

Webdunia
శనివారం, 22 మే 2021 (11:43 IST)
డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ పనుల్లో బిజీగా వున్నాడు. లైగర్ ఇంకా రిలీజ్ కాకముందే.. మరో పాన్ ఇండియా మూవీ సెట్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో కేజీఎఫ్ స్టార్ యాష్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పూరీ జగన్నాథ్‌కి కన్నడలో మంచి పేరుంది. 
 
ఇడియట్ మూవీని ముందుగా అక్కడే తీసి.. బంపర్ హిట్ కొట్టాడు పూరీ జగన్నాథ్. తర్వాతనే ఇక్కడ రవితేజతో తీశాడు. అప్పటి నుంచే పూరీకి మంచి క్రేజ్ ఉంది. పూరీ ప్రతి సినిమాకి అక్కడ ఫ్యాన్స్ ఫుల్‌గా ఉంటారు. దీంతో పూరీతో సినిమా చేసేందుకు కేజీఎఫ్ హీరో యష్ కూడా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాడట. 
 
అందుకే.. పూరీ మంచి స్టోరీతో వస్తే.. సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు యష్. మొదట్లో ఒక స్టోరీతో వినిపిస్తే.. కేజీఎఫ్ టూ తర్వాత చేద్దాం అన్నాడట యష్. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments