Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలీజ్‌కు ముందే 'బాహుబలి-2' సంచలనాలు... తమిళనాడు హక్కులు రూ.50 కోట్లు!

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్ర 'బాహుబలి-2' షూటింగ్ పూర్తికాకముందే, విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది.

Webdunia
సోమవారం, 25 జులై 2016 (16:09 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్ర 'బాహుబలి-2' షూటింగ్ పూర్తికాకముందే, విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం 2017 ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఈ చిత్రం పంపిణీ హక్కులను సొంతం చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు.
 
ఇప్పటికే ఈ చిత్రం ఓవర్‌సీస్‌ హక్కులు ఓ కంపెనీ ఏకంగా రూ.37 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో ఇది ఒక రికార్డు. ఇక ఈ సినిమాకు సంబంధించి తమిళనాడు హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్‌ రూ.50 కోట్లు చెల్లించినట్టు వార్తలు వస్తున్నాయి. విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న ‘బాహుబలి-2’.. విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments