Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ డైరక్షన్.. పవన్ కల్యాణ్ సరసన మజ్ను హీరోయిన్..

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకోనున్న మూడో సినిమా కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలకు తర్వాత త్రివిక్రమ్-పవన్ స

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (11:14 IST)
పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకోనున్న మూడో సినిమా కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలకు తర్వాత త్రివిక్రమ్-పవన్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల మాదిరిగానే, ఈ సినిమాలోను ఇద్దరు కథానాయికలు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసుకున్నారు. 
 
మరో కథానాయికగా అనూ ఇమ్మాన్యూయేల్‌ను తీసుకున్నారని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. అనూ ఇటీవల విడుదలైన నాని 'మజ్ను' సినిమాలో నటించింది. ఈ సినిమాకిగాను అను 25 నుంచి 30 లక్షల వరకూ పారితోషికం అందుకుంటోందని టాక్. ఏదైతేనేమి.. మజ్ను తర్వాత అను పవన్ సరసన నటించే ఛాన్సు కొట్టేసింది.. లక్కీ గర్ల్ అని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nagababu : ఏ పెద్దిరెడ్డికి, సుబ్బారెడ్డికి ఏ ఇతర రెడ్డికి భయపడేది లేదు.. నాగబాబు

ఒకే యువకుడితో తల్లీ కుమార్తె అక్రమ సంబంధం - అతనితో కలిసి భర్త హత్య!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రీ షెడ్యూల్- ఫిబ్రవరి 4న ప్రారంభం

Kolkata: గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్జీ కాలేజీ వైద్య విద్యార్థిని.. కారణం?

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments