Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫర్ ఇవ్వాలేగానీ ఆ పని కూడా చేస్తానంటున్న హీరోయిన్!!

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (11:28 IST)
గతంలో వచ్చిన 'మజ్ను' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన భామ అను ఎమాన్యూల్. ఈ చిత్రం తర్వాత అనేక మందిస్టార్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులను ఈ భామ దక్కించుకుంది. 
 
ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించింది. కానీ, ఈ అమ్మడు అదృష్టమో.. దురదృష్టమో ఏమోగానీ, ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఆ తర్వాత ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఒకటి అరా చిత్రాలు చేసినా అవి పెద్దగా ఆడలేదు. 
 
అయితే, తెలుగు మరియు తమిళంలో ప్రస్తుతం అను ఎమాన్యూల్ ఆఫర్ల కోసం ఆరాట పడుతుంది. అందం అభినయం ఉన్నా.. అదృష్టం కలిసిరాక ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకుంది. దీంతో తెలుగులో ఆఫర్లు కరువయ్యాయి. 
 
ఇకచేసేదేంలేక... అందరిలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్ అయిపోయింది. హీట్ పెంచే ఫోటోలను అప్లోడ్ చేస్తూ అభిమానులు అలరిస్తూ వస్తోంది. ఆఫర్ల కోసం తన రెమ్యునరేష‌న్‌ను కూడా తగించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ.40 - 45 లక్షలకే అను సినిమాలు ఒప్పుకోవడానికి రెడీగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments