Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనూ ఇమ్మాన్యుయెల్‌కి మళ్లీ ఛాన్స్

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (18:57 IST)
తెలుగులో నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో వెండితెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యూయేల్. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన శైలాజా రెడ్డి అల్లుడు సినిమాతో అలరించింది. మళ్ళీ టాప్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో అవకాశం కొట్టేసింది. 
 
అయితే ఈ ఇద్దరి సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఈ భామ అడ్రస్ లేకుండా పోయింది. అప్పటి నుంచి ఆ బ్యూటీకి కథ చెప్పిన డైరెక్టరూ లేరు.. కనీసం ఫలానా పాత్రలో అయినా చేయండని అడిగిన దాఖలాలు కూడా లేవు. అయితే టాలీవుడ్‌లో చేసింది అరకొర సినిమాలైనా తన అందంతో కుర్రకారు మతి పోగొట్టింది అను.
 
సినిమాలు లేకపోయినప్పటికీ అప్పుడప్పుడూ ఇన్‌స్టాగ్రాంలో మాత్రం మంచి హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరించేది. అలా చేస్తున్న అనును పిలిచి మరీ ఒక డైరక్టర్ అవకాశమిచ్చారట. ఆయన మరెవరో కాదు సంతోష్ శ్రీనివాస్. యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో సంతోష్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా ఒకరు నభా నటేష్ అని.. మరొకరు అనును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments