Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపాల్ 'ఆ' సినిమా హిందీలో రీమేక్ కానుందట..?

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (16:47 IST)
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ తాజాగా ఆడై సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. అమలా పాల్ నటించిన ఆడై సినిమా ట్రైలర్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. ప్రస్తుతం అమలాపాల్ నటించిన తిరుట్టుపయలే టూ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. 
 
సుశీ గణేష్ దర్శకత్వంలో ప్రసన్న, అమలాపాల్, బాబీ సింహా నటించి గత 2017వ సంవత్సరం విడుదలై బంపర్ హిట్ అయిన తిరుట్టుపయలె-2 సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఈ సినిమాకు బాలీవుడ్‌లోనూ సుశీ గణేశన్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. 
 
ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులు ఎవరెవరోనని తెలుసుకునేందుకు సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments