Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపాల్ 'ఆ' సినిమా హిందీలో రీమేక్ కానుందట..?

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (16:47 IST)
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ తాజాగా ఆడై సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. అమలా పాల్ నటించిన ఆడై సినిమా ట్రైలర్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. ప్రస్తుతం అమలాపాల్ నటించిన తిరుట్టుపయలే టూ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. 
 
సుశీ గణేష్ దర్శకత్వంలో ప్రసన్న, అమలాపాల్, బాబీ సింహా నటించి గత 2017వ సంవత్సరం విడుదలై బంపర్ హిట్ అయిన తిరుట్టుపయలె-2 సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఈ సినిమాకు బాలీవుడ్‌లోనూ సుశీ గణేశన్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. 
 
ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులు ఎవరెవరోనని తెలుసుకునేందుకు సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments