Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్ మాత్రమే కాదు.. ఆఖరికి కుక్కల్ని కూడా పంచుకున్నారట.. ఎవరు?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (21:29 IST)
నాగచైతన్య-సమంతల విడాకుల కథ ముగిసింది. అయినా సమంత హైదరాబాదును వదిలివెళ్లట్లేదు. రెండేళ్ల క్రితం చైసామ్ కలిసి గచ్చిబౌలిలో ఓ కాస్ట్లీ విల్లా కొన్నారు. ఓ ప్రైవేట్ కాంపౌండ్‌లోని ఈ విల్లాను చాలా లావిష్‌గా డిజైన్ చేయించుకున్నారు చైసామ్ దంపతులు.
 
విడాకులను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయడానికంటే ముందే నాగచైతన్య ఆ ఇంటి నుండి బయటకు వచ్చేయగా.. సమంత అక్కడే ఉంటుంది. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు. భరణంతో పాటుగా ఈ విల్లాను కూడా సమంత దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ ఫ్లాట్ ఖరీదు దాదాపుగా 6 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. ఫ్లాట్ మాత్రమే కాదండోయ్.. ఆఖరికి కుక్కలకు కూడా పంచుకున్నారట ఈ చైసామ్ జంట. సమంత ఓ ఏడాది క్రితం హ్యాష్ అని ఓ ఫ్రెంచ్ బుల్ డాగ్‌ను పెంచుకుంటుంది. సమంత రీసెంట్‌గా మరో బుజ్జి కుక్కను తెచ్చుకుంది. ఇప్పుడు పెద్ద కుక్క పిల్లను చైతన్య, చిన్న కుక్క పిల్లను సమంత పంచుకున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ నుంచి ఆర్ఆర్ఆర్.. ఆ జాబితాలో అగ్రస్థానం.. పక్కాగా పనిచేశారు..

చంద్రబాబు-రేవంతన్నల భేటీ.. ఆ స్కీమ్‌పై చర్చ.. కారు వరకు వచ్చి సాగనంపారు.. (video)

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. సీపీఐ నారాయణ డిమాండ్

ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య- పా.రంజిత్ భావోద్వేగం.. షాక్ నుంచి తేరుకోని చెన్నై (video)

ప్రపంచ క్షమాపణ దినోత్సవం 2024.. క్షమించమని అడిగితే తప్పేలేదు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments