Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్‌ను వృద్ధాశ్రమానికి పంపండి.. రూ.1200లకు టిక్కెట్ కొని మోసపోయా: కందస్వామి

దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌‌పై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు విషయం ఏంటంటే... భారీ అంచనాలతో విడుదలైన కబాలి చిత్రం నెగిటివ్‌ టాక్‌‌ని సంపాదించుకుంది. అయితే కబాలి చిత్రాన్ని చూసిన చెన్నైలో

Webdunia
శనివారం, 30 జులై 2016 (12:40 IST)
దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌‌పై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు విషయం ఏంటంటే... భారీ అంచనాలతో విడుదలైన కబాలి చిత్రం నెగిటివ్‌ టాక్‌‌ని సంపాదించుకుంది. అయితే కబాలి చిత్రాన్ని చూసిన చెన్నైలోని వడపళనికి చెందిన కందస్వామి అనే అభిమాని పోలీసులను ఆశ్రయించాడు. 66 ఏళ్లున్నసూపర్ స్టార్ చేత చిత్ర విచిత్రమైన ఫైట్లు చేయించి దర్శకుడు, నిర్మాత తనను 3 గంటల పాటు చిత్రవధకు గురిచేశారని వాపోయాడు. 
 
సినిమా విడుదలకు ముందు ఎన్నోప్రకటనలు చేసి ఎంతో ఆసక్తి రేకెత్తించారు. దీంతో అశోక్ నగర్‌లోని కాశీ థియేటర్లో రూ.1200లకు టికెట్ కొని కబాలి సినిమా చూశాను. అయితే హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ ఇద్దరూ తనని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. వృద్ధుడైన వ్యక్తి చేత చిత్రవిచిత్ర విన్యాసాలు చేయించి ప్రజల్ని మోసం చేశారని తెలిపాడు. వెంటనే రజనీకాంత్‌ను వృద్ధాశ్రమానికి పంపాలని పోలీస్‌ కమిషనర్‌కు ఓ వినతిపత్రం ఇచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments