Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్‌ను వృద్ధాశ్రమానికి పంపండి.. రూ.1200లకు టిక్కెట్ కొని మోసపోయా: కందస్వామి

దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌‌పై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు విషయం ఏంటంటే... భారీ అంచనాలతో విడుదలైన కబాలి చిత్రం నెగిటివ్‌ టాక్‌‌ని సంపాదించుకుంది. అయితే కబాలి చిత్రాన్ని చూసిన చెన్నైలో

Webdunia
శనివారం, 30 జులై 2016 (12:40 IST)
దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌‌పై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు విషయం ఏంటంటే... భారీ అంచనాలతో విడుదలైన కబాలి చిత్రం నెగిటివ్‌ టాక్‌‌ని సంపాదించుకుంది. అయితే కబాలి చిత్రాన్ని చూసిన చెన్నైలోని వడపళనికి చెందిన కందస్వామి అనే అభిమాని పోలీసులను ఆశ్రయించాడు. 66 ఏళ్లున్నసూపర్ స్టార్ చేత చిత్ర విచిత్రమైన ఫైట్లు చేయించి దర్శకుడు, నిర్మాత తనను 3 గంటల పాటు చిత్రవధకు గురిచేశారని వాపోయాడు. 
 
సినిమా విడుదలకు ముందు ఎన్నోప్రకటనలు చేసి ఎంతో ఆసక్తి రేకెత్తించారు. దీంతో అశోక్ నగర్‌లోని కాశీ థియేటర్లో రూ.1200లకు టికెట్ కొని కబాలి సినిమా చూశాను. అయితే హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ ఇద్దరూ తనని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. వృద్ధుడైన వ్యక్తి చేత చిత్రవిచిత్ర విన్యాసాలు చేయించి ప్రజల్ని మోసం చేశారని తెలిపాడు. వెంటనే రజనీకాంత్‌ను వృద్ధాశ్రమానికి పంపాలని పోలీస్‌ కమిషనర్‌కు ఓ వినతిపత్రం ఇచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments