టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్!

Webdunia
ఆదివారం, 17 మే 2020 (11:46 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు ప్రభాస్ కాగా, మరొకరు నితిన్. ఇందులో హీరో నితిన్ వివాహం ఏప్రిల్ 16వ తేదీన జరగాల్సివుంది. కానీ, కరోనా లాక్డౌన్ కారణంగా అది వాయిదాపడింది. 
 
తన చిరకాల స్నేహితురాలు శాలినిని పెళ్లి చేసుకోవాలని నితిన్ నిర్ణయించుకుని, ఈ వివాహన్ని దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ఈ పెళ్లి వాయిదాపడింది. 
 
అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం నితిన్ సినిమా డిసెంబ‌రులో జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. విదేశాలకి ఇప్ప‌ట్లో వెళ్లే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో త‌మ ఫాంహౌజ్‌లోనే నితిన్ త‌న పెళ్లిని చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
తాజాగా "భీష్మ" చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన నితిన్ .. కరోనా అనంతరం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' చిత్రం షూట్‌ను చేయనున్నారు. ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments