మ‌రో సీక్వెల్‌కి ప్లాన్ చేస్తున్న డైరెక్ట‌ర్ శంక‌ర్

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (11:30 IST)
గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన రోబో స్వీకెల్ 2.0 ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన ఈ సినిమా దాదాపు 500 కోట్ల‌తో రూపొందింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నుందో అని సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా త‌ర్వాత శంక‌ర్ భార‌తీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 టైటిల్‌తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.
 
త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌రో సీక్వెల్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట శంక‌ర్. ఇంత‌కీ ఆ సీక్వెల్ ఏంటంటే... ఒకే ఒక్క‌డు. అర్జున్ న‌టించిన ఈ సినిమా సీక్వెల్‌లో విజ‌య్ న‌టించ‌నున్నాడ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ట‌. ఇండియ‌న్ 2 కంప్లీట్ అయిన త‌ర్వాత ఒకే ఒక్క‌డు 2 సెట్స్ పైకి తీసుకెళ్లేందుక ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

పైరసీ చేసినందుకు చింతిస్తున్నా, వైజాగ్‌లో రెస్టారెంట్ పెడ్తా: ఐబొమ్మ రవి

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments