Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌రో సీక్వెల్‌కి ప్లాన్ చేస్తున్న డైరెక్ట‌ర్ శంక‌ర్

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (11:30 IST)
గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన రోబో స్వీకెల్ 2.0 ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన ఈ సినిమా దాదాపు 500 కోట్ల‌తో రూపొందింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నుందో అని సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా త‌ర్వాత శంక‌ర్ భార‌తీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 టైటిల్‌తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.
 
త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌రో సీక్వెల్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట శంక‌ర్. ఇంత‌కీ ఆ సీక్వెల్ ఏంటంటే... ఒకే ఒక్క‌డు. అర్జున్ న‌టించిన ఈ సినిమా సీక్వెల్‌లో విజ‌య్ న‌టించ‌నున్నాడ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ట‌. ఇండియ‌న్ 2 కంప్లీట్ అయిన త‌ర్వాత ఒకే ఒక్క‌డు 2 సెట్స్ పైకి తీసుకెళ్లేందుక ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments