రాధేశ్యామ్ ట్రైన్ సెట్ కోసం 1.8 కోట్లు ఖర్చు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (17:59 IST)
Radhesyam train set
ప్ర‌భాస్, పూజా హెగ్డే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం `రాధేశ్యామ్`. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఒక్కో స్టిల్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. మొద‌ట‌లో ట్రెయిన్ స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇటీవ‌లే కృష్ణంరాజుతో కూడిన ఫొటోను బ‌య‌ట‌కు వ‌దిలింది చిత్ర యూనిట్ కాగా, ఈ సినిమా చారిత్ర‌క నేప‌థ్యంలో సాగే డ్రామా క‌నుక ఇందుకు ఆరోజుల్లో వున్న‌టువంటి ట్రెయిన్ కోసం భారీగా వెచ్చించార‌ట‌. పురాతన రైల్వే స్టేషన్ సెట్ ఆకట్టుకున్నాయి.

ఆ వీడియోలో కనిపించిన ట్రైన్ సెట్ కోసం ఏకంగా 1.8 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టార‌ని తెలుస్తోంది. ఈ సెట్ కోసం 250 మంది 30 రోజుల పాటు కష్టపడ్డారట. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఎంతో జాగ్రత్తగా పురాతన ఇటలీ లుక్‌ను తీసుకొచ్చారట. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం యూవీ బ్యానర్‌పై రూపొందుతోంది. జూలై 30న సినిమా విడుదలవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bullet Train To Amaravati: అమరావతికి బుల్లెట్ రైలు.. రూ.33వేల కోట్ల ఖర్చు

మొంథా ఎఫెక్ట్: భారీ వర్షాలు అవుసలికుంట వాగు దాటిన కారు.. కారులో వున్న వారికి ఏమైంది? (video)

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments