Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ షర్మిల పార్టీ జెండా? 70శాతం పాలపిట్ట రంగు..?!

Webdunia
సోమవారం, 5 జులై 2021 (20:54 IST)
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారు.. ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల. ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తన పార్టీ జెండాను, రాజకీయ అజెండాను ప్రకటించబోతున్నారు. 
 
ఇప్పటికే ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తయ్యింది. ఇక షర్మిల కొత్త పార్టీకి సంబంధించిన జెండా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా ఆమె పార్టీకి సంబంధించిన జెండా అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
 
70 శాతం పాల పిట్ట రంగు, 30 శాతం నీలం రంగు, మధ్యలో తెలంగాణ మ్యాప్, అందులో వైఎస్ఆర్ బొమ్మ.. ఇలా మొత్తం షర్మిల కొత్త పార్టీ జెండా సిద్ధమైందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజకీయ పార్టీ పెట్టడానికి ముందే జిల్లాల్లో పర్యటించిన షర్మిల... తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తామని ప్రకటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments