Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పీకర్‌పై దాడి.. 12మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు బహిష్కరణ వేటు

Webdunia
సోమవారం, 5 జులై 2021 (20:15 IST)
Maharastra
మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గందరగోళం మధ్య సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు ప్రతిపక్ష బీజేపీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.

దీంతో స్పీకర్ సభను వాయిదా వేశాయి. ఈ సమయంలో ఆయన ఛాంబర్‌లోకి వెళ్లిన ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్‌పై దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆయన్ను నోటికొచ్చినట్టు దుర్భాషలాడినట్టు సమాచారం.
 
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా వ్యవహరించారని, 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ 12 మంది సభ్యులు స్పీకర్‌పై దాడిచేసే సమయంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఫడ్నవీస్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. 
 
అయితే, ఈ ఆరోపణలను ఫడ్నవీస్ ఖండించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు.. కల్పిత కథనాలు సృష్టించారు.. బీజేపీ సభ్యులెవరూ స్పీకర్‌ను కించపరచలేదని ఫడ్నవీస్ మీడియాతో అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments