రేవంత్ రెడ్డి వినూత్న ప్రచారం.. రైళ్లల్లో డ్యాన్సులు.. టీడీపీ నేతలు కూడా?

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (13:07 IST)
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో వున్న రేవంత్ రెడ్డి వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ పరిధిలోని మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసింగే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో వినూత్న శైలిలో దూసుకెళుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఎంచుకున్న విభిన్న మార్గం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. 
 
రేవంత్ రెడ్డి మాస్క్‌లు ధరించిన కొందరు యువకులు మెట్రో రైల్లో నృత్యాలు చేశారు. యువనేతకు ఓటేయాలని అభ్యర్థించారు. వివిధ కూడళ్లలోనూ వారు మాబ్ డ్యాన్స్ చేస్తూ స్థానికులను అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
 
అలాగే రేవంత్ రెడ్డి కోసం టీడీపీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. మల్కాజ్ గిరిలో ఇంటింటికి తిరిగి రేవంత్ రెడ్డికి ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారు. టీడీపీ-కాంగ్రెస్ పార్టీలను ఓటర్లు గెలిపించాలని కోరుతున్నారు. ప్రచారంలో భాగంగా రాజు గౌడ్, మల్లేష్ గౌడ్, మునీల్ నాయక్, అలీమ్‌లతో పాటు టీడీపే నేతలు రేవంత్ రెడ్డికి మద్దతుగా ఓటేయాలని విజ్ఞప్తి చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments