Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక నిమజ్జనంలో విషాదం - నీట మునిగి యువకుడి మృతి

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (13:38 IST)
నిజామాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాల్లో ఓ అపశృతి చోటుచేసుకుంది. ఈ నిమజ్జమనంలో ఓ యువకుడు మృతి చెందారు. గణేష్ విగ్రహాలను నిమజ్జనం సందర్భంగా వాగులో దిగిన ఓ యువకుడు నీళ్లలో మునిగి మృత్యువాత పడ్డాడు. 
 
ఈ విషాదకర సంఘటన బోధన్ మండలం నాగంపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన దయానంద్ అనే వ్యక్తి నిమజ్జనం కోసం వాగులో దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
 
శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో మృతదేహం కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా..ఆదివారం ఉదయం బయటపడింది. దయానంద్‌ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments