Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్ అంతా మీ గుప్పెట్లో పెట్టుకుని మమ్మల్ని అంటారేం? భాజపాపై మంత్రి ఈటెల బాణాలు

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (17:27 IST)
ఈ దారుణమైన కరోనా కష్టకాలంలో ప్రాణవాయువు అందక రోగులు చనిపోవడం దేశానికే అవమానకరమని తెలంగాణ వైద్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. భాజపా నాయకులు బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారనీ, అన్నీ కేంద్రం గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాలపై నిందారోపణలు చేయడం దారుణమన్నారు.
 
తమకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలాని కేంద్రాన్ని అడిగితే కేవలం 306 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశారు. ఇవన్నీ తెలియకుండా తమపై భాజపా నాయకులు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
 
కరోనా కట్టడికి తాము గట్టి చర్యలు తీసుకుంటున్నామనీ, శుక్రవారం నుంచి జిల్లా డయాగ్రోస్టిక్స్ హబ్స్ ప్రారంభమవుతాయన్నారు. హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నవారికి రక్తపరీక్షలు చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని చూస్తుంటామని చెప్పుకొచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments