Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలానికి వెళ్ళొస్తుండగా... వివాహితను పాడుబడిన గుడిసెలోకి ఎత్తుకెళ్లి?

మహిళలు ఒంటరిగా తిరగాడని పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పొలం వద్దకు వెళ్లి ఒంటరిగా వస్తున్న వివాహితపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన మెదక్

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (11:21 IST)
మహిళలు ఒంటరిగా తిరగాడని పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పొలం వద్దకు వెళ్లి ఒంటరిగా వస్తున్న వివాహితపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హవేళీఘణపూర్‌ మండలం కూచన్‌పల్లిలో ఓ వివాహిత మహిళ వరిపొలంలో పొద్దంతా పనిచేసి పొద్దుపోయాక తిరిగి ఇంటికొస్తుంది. 
 
ఒంటరిగా వస్తున్న ఆమెను చూసిన అదే గ్రామానికి చెందిన దుర్గారి రాజు, తలారి దేవయ్య మార్గమధ్యంలో అడ్డుపడి.. ఆమెను పాడుబడిన గుడిసెలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దుర్గారి రాజు వివాహితపై అత్యాచారం చేయగా కాపలాగా తలారి దేవయ్య ఉన్నట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కేసు నమోదు చేశామని.. దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

బకెట్‌ ని వెపన్ గా పట్టుకొని నాగ చైతన్య తండేల్ ఫైట్

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన విశాల్ మదగజరాజా ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments