Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహిళకు పాజిటివ్

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (14:34 IST)
బ్రిటన్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన 35 యేళ్ళ మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆమెకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఈ విషయం తేలింది. 
 
ఎట్-రిస్క్ దేశాల జాబితాలో బ్రిటన్ దేశం ఒకటి. ఇక్కడకు వెళ్లి వచ్చిన ఆ మహిళ ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆమెకు ఎయిర్‌పోర్టులో నిర్వహించిన పరీక్షలో కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆమెను తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టీఐఎంఎస్)లో ఆడ్మిట్ చేశారు. 
 
ఆమె శాంపిల్స్‌ను జెనెటిక్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఈ బాధితురాలు రంగారెడ్డికు చెందిన మహిళగా గుర్తించారు. ఈమె బంధువులకు కూడా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments