Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహిళకు పాజిటివ్

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (14:34 IST)
బ్రిటన్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన 35 యేళ్ళ మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆమెకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఈ విషయం తేలింది. 
 
ఎట్-రిస్క్ దేశాల జాబితాలో బ్రిటన్ దేశం ఒకటి. ఇక్కడకు వెళ్లి వచ్చిన ఆ మహిళ ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆమెకు ఎయిర్‌పోర్టులో నిర్వహించిన పరీక్షలో కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆమెను తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టీఐఎంఎస్)లో ఆడ్మిట్ చేశారు. 
 
ఆమె శాంపిల్స్‌ను జెనెటిక్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఈ బాధితురాలు రంగారెడ్డికు చెందిన మహిళగా గుర్తించారు. ఈమె బంధువులకు కూడా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments