Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.8వేలకు చిన్నారిని విక్రయించిన మహిళా కిడ్నాపర్ అరెస్ట్

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (18:36 IST)
హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో ఓ లేడీ కిడ్నాపర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. చంచల్ గూడ జైలు వద్ద యాచకురాలి ఆరేళ్ల కూతురిని కిడ్నాప్‌ చేసిన ఆగంతకురాలు.. కాంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాబానగర్‌లో ఓ వ్యక్తికి 8 వేల రూపాయలకు ఆ చిన్నారిని విక్రయించింది. 
 
ఇక, కూతురు కిడ్నాప్‌ విషయంపై బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది.. కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల.. లేడీ కిడ్నాపర్‌ను అరెస్ట్‌ చేశారు.. ఆమె దగ్గర రూ.8 వేలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments