ఆటోలో మహిళపై దాడి.. కత్తితో గొంతు కోసి బంగారాన్ని దోచుకెళ్లారు..

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (11:31 IST)
మహబూబ్‌నగర్‌లోని పెద్దపల్లిలో ఓ మహిళపై దారుణంగా దాడి చేసి ఆటోలో దోచుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్దూరు మండలానికి చెందిన కృష్ణమ్మ అనే బాధితురాలు పెద్దపల్లిలోని తన సోదరుల గ్రామానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. 
 
అయితే కొద్దిసేపటికే మరికొంత మంది ప్రయాణికులు ఆటో ఎక్కడంతో పరిస్థితి ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆటో పెద్దపల్లి శివారు సమీపంలోకి రాగానే దుండగులు డ్రైవర్‌ను కొట్టి కృష్ణమ్మపై దాడి చేసి కత్తితో గొంతు కోసి బంగారు నగలను అపహరించారు. 
 
డ్రైవర్‌ తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments