Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యపేటలో దారుణం : ప్రయాణికురాలిపై బస్సుడ్రైవర్ అత్యాచారం

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (09:04 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో దారుణం జరిగింది. ఓ ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సూర్యాపేట సమీపంలో ఈ ఘటన జరుగగా, కూకట్‌పల్లి పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 29 యేళ్ల యువతి ఒకరు హైదరాబాద్ నగరంలో బేబీ కేరే టేకర్‌గా పని చేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి మాదాపూర్‌లో ఉంటుండగా, ఆమె భర్త వేరుగా నివసిస్తున్నాడు. 
 
అయితే, తన సొంతూరుకు వెళ్లేందుకు ఈ నెల 23వ తేదీన ఓ ప్రైవేటు స్లీపర్ క్లాస్ బస్సు ఎక్కి, తనకు కేటాయించిన సీటులో నిద్రకు ఉపక్రమించింది. బస్సు కదిలిన తర్వాత అర్థరాత్రి 12.30 గంటల సమయంలో బస్సు సూర్యాపేట దాటింది. 
 
ఈ బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లలో రాజేష్ (35) అనే బస్సు డ్రైవర్ ఈ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత మరో బస్సు డ్రైవర్ బెదిరించి ఆమె వద్ద ఉన్న రూ.7 వేల నగదును దోచుకున్నాడు. 
 
ఆ తర్వాత బాధితురాలు శనివారం హైదరాబాద్ నగరానికి చేరుకుని కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఒక నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments