Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిచెన్‌లో వాడే కత్తితో భర్తను చంపేసిన భార్య

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:04 IST)
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా స్థానికంగా మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది.
 
వారికి సంతానంగా 9 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. దీంతో ఈ నెల 6వ తేదీన రాత్రి భర్తను దారుణంగా పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది.
 
భర్తను హత్య చేసేందుకు కిచెన్‌లో వాడే కత్తితో వాడిన ఆమె.. భర్తని పొడిచి చంపేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. ఇక, కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు, ఆ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments