విదేశీయులు ఇండియా వీసాల కోసం ఎగబడాలె: కేసీఆర్ వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (19:26 IST)
అమెరికా వెళ్లేందుకు మన దేశం నుంచి యువత వీసాలు తీసుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తుంటారో అదే రీతిన మన దేశానికి వచ్చేందుకు వీసాల కోసం విదేశీయులు ఎగబడేట్లు చేస్తామన్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా బంగారు తెలంగాణగా మార్చానో అలాగే భారతదేశాన్ని బంగారు భారతదేశంగా మార్చుతామని అన్నారు.

 
తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడామనీ, ఇప్పుడు భారతదేశం అభివృద్ది కోసం కొట్లాడేందుకు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలిపారు. మన దేశంలో అపారమైన వనరులున్నాయనీ, యువత శక్తితో భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అమెరికా కంటే ధనవంతమైన దేశంగా మార్చుతామనీ, ఇతర దేశీయులు మనదేశ వీసాల కోసం ఎగబడేట్లు చేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments