విదేశీయులు ఇండియా వీసాల కోసం ఎగబడాలె: కేసీఆర్ వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (19:26 IST)
అమెరికా వెళ్లేందుకు మన దేశం నుంచి యువత వీసాలు తీసుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తుంటారో అదే రీతిన మన దేశానికి వచ్చేందుకు వీసాల కోసం విదేశీయులు ఎగబడేట్లు చేస్తామన్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా బంగారు తెలంగాణగా మార్చానో అలాగే భారతదేశాన్ని బంగారు భారతదేశంగా మార్చుతామని అన్నారు.

 
తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడామనీ, ఇప్పుడు భారతదేశం అభివృద్ది కోసం కొట్లాడేందుకు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలిపారు. మన దేశంలో అపారమైన వనరులున్నాయనీ, యువత శక్తితో భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అమెరికా కంటే ధనవంతమైన దేశంగా మార్చుతామనీ, ఇతర దేశీయులు మనదేశ వీసాల కోసం ఎగబడేట్లు చేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments