Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళపై వార్డ్‌బాయ్‌ అత్యాచారం

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (14:39 IST)
దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళపై వార్డ్‌బాయ్‌ అత్యాచారం చేసిన ఘటన మలక్‌పేట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేటకు చెందిన మహిళ(40) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హౌస్‌ కీపింగ్‌ విభాగంలో పనిచేస్తోంది. 
 
జియాగూడకు చెందిన సందీప్‌(25) అక్కడే వార్డ్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి రెండో అంతస్తులో పని ఉందని ఆమెకు చెప్పాడు. అక్కడ శుభ్రం చేస్తుండగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments