Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైఫ్ ఆగడాలు మరీ ఎక్కువైపోయాయమ్మా.... సీనియర్లంతా ఒక్కటయ్యారు.. ప్రీతి ఆవేదన

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (12:30 IST)
వరంగల్ కాకతీయ వైద్య కాలేజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్నం కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు ఆమె తన తల్లికి ఫోన్ చేసి తన ఆవేదన వెళ్లబోసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వెలుగు చూసింది. 
 
"సైఫ్‌ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లంతా ఒక్కటయ్యారు. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా ఫలితం లేకపోయింది. సైఫ్ వేధింపులు మితిమీరిపోతున్నాయి. నేను అతడిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా నన్ను దూరం పెడతారు. ఏదైనా ఉంటే తన వద్దకు రావాలి కానీ ప్రిన్సిపాల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్.ఓ.డి. నాగార్జున రెడ్డి నాపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ అని ప్రీతి తన తల్లితో చెప్పుకుని బాధపడింది. 
 
సైఫ్‌తో తాను మాట్లాడుతానని, సమస్య లేకుండా చూస్తానని ఆమె తన తల్లికి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ప్రితీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా, ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments