Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం కోసం భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య

Webdunia
గురువారం, 20 జులై 2023 (13:06 IST)
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెక్కండ మండలం, మూడు తండాల రాజేశ్వరి (20)ని ములుగు జిల్లా దేవగిరిపట్నంకు చెందిన వాకుంతోడు రమేష్‌కు ఇచ్చి ఏడాది కింద పెండ్లి చేశారు. 
 
పెళ్లి సమయంలో పది లక్షల రూపాయల క్యాష్, ఐదు తులాల బంగారం ఇచ్చారు. కొన్నేళ్లుగా పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని రమేష్ భార్యను వేధిస్తున్నాడు. దీంతో భార్యాభర్తలు పలుమార్లు గొడవ పడ్డారు. మూడు నెలల కింద రమేష్.. రాజేశ్వరిని తీవ్రంగా వేధించి కొట్టడంతో తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
అక్కడికి వెళ్లినా భర్త నుంచి వేధింపులు ఆగలేదు. అంతే తీవ్ర మనస్తాపం చెందిన రాజేశ్వరి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments