Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం కోసం భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య

Webdunia
గురువారం, 20 జులై 2023 (13:06 IST)
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెక్కండ మండలం, మూడు తండాల రాజేశ్వరి (20)ని ములుగు జిల్లా దేవగిరిపట్నంకు చెందిన వాకుంతోడు రమేష్‌కు ఇచ్చి ఏడాది కింద పెండ్లి చేశారు. 
 
పెళ్లి సమయంలో పది లక్షల రూపాయల క్యాష్, ఐదు తులాల బంగారం ఇచ్చారు. కొన్నేళ్లుగా పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని రమేష్ భార్యను వేధిస్తున్నాడు. దీంతో భార్యాభర్తలు పలుమార్లు గొడవ పడ్డారు. మూడు నెలల కింద రమేష్.. రాజేశ్వరిని తీవ్రంగా వేధించి కొట్టడంతో తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
అక్కడికి వెళ్లినా భర్త నుంచి వేధింపులు ఆగలేదు. అంతే తీవ్ర మనస్తాపం చెందిన రాజేశ్వరి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments