Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్‌మేట్‌పై దాడి.. బండి సంజయ్‌ కుమారుడిపై కేసు నమోదు

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (14:59 IST)
మహీంద్రా యూనివర్శిటీలో క్లాస్‌మేట్‌పై దాడి చేసిన ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
భగీరథ విద్యార్థిపై మాటలతో, శారీరకంగా దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ వీడియో ప్రసారం కావడంతో, యూనివర్సిటీ అధికారులు మంగళవారం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కొన్ని రోజుల క్రితం స్నేహితుడి సోదరితో సంబంధాన్ని ఆరోపిస్తూ గొడవ జరిగినట్లు సమాచారం. బాధితుడు శ్రీరామ్ ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో అతను అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్లు అంగీకరించాడు.
 
ఇది భగీరథ్‌కు కోపం తెప్పించింది, అయితే శ్రీరామ్ తనకు ఇకపై భగీరథ్‌తో ఎటువంటి సమస్య లేదని తెలిపాడు.  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments