Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో ఈ-రేసింగ్- ఆనంద్ మహీంద్రా-కేటీఆర్-చెర్రీ కలిసి..?

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (09:03 IST)
హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్‌లో జరిగిన ఈ-రేసింగ్ జనరేషన్ మూడో సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటుడు రామ్ చరణ్ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యే అవకాశం వచ్చింది. ఆనంద్ మహీంద్రా- కేటీఆర్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో చిత్రాన్ని పోస్ట్ చేశారు.
 
ఈ ఫోటో కాస్త అది వైరల్ అయ్యింది. తన క్యాప్షన్‌లో, రామ్ చరణ్ ఇద్దరు నాయకులను కలుసుకున్నందుకు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. ఫార్ములా ఇ-రేసింగ్‌లో ఆనంద్ మహీంద్రా ప్రమేయాన్ని ప్రశంసించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments