Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రిలో తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు...

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (09:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి ఆలయంలో తిరుమల తిరుపతి తరహా బ్రేక్ దర్శనాలు నవంబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంట  నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు. 
 
ఇదిలావుంటే, కార్తీక మాసం తలి సోమవారం సందర్భంగా టిక్కెట్లు తీసుకున్న 292 మంది భక్తులు ఈ టిక్కెట్లు తీసుకున్నారు. వీరి ద్వారా ఆలయానికి 87,600 రూపాయల ఆదాయం వచ్చింది. 
 
అలాగే, కార్తీక తొలి సోమవారం సందర్భంగా సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 354 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. వీటి ద్వారా రూ.2,83,200 ఆదాయం ఆలయానికి సమకూరింది. కార్తీక పౌర్ణమి రోజున మధ్యాహ్నం 2.37 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు గ్రహణం వీడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments