Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలం గూటికి రాములమ్మ?

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (17:37 IST)
సొంతగూటికి రాములమ్మ చేరబోతుందా? బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందా అంటే అవుననే సమాధానం రాబోతుంది. సోమవారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయశాంతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ సమారుగా గం. 1.30 నిమిషాలు పాటు సాగింది.
 
సొంత గూటికి రావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించినట్టు సమాచారం. వీరిద్దరి భేటీ తరువాత బండి సంజయ్ అరెస్టును విజయశాంతి ఖండించారు. దీంతో విజయశాంతి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
 
దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తెలంగాణాలో పార్టీ పుంజుకుంటుదని బీజేపీ నేతలు ఆశ పడుతున్నారు. అధిష్ఠానం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదిగిన తెరాసను అడ్డుకోవడానికి భారతీయ జనతాపార్టీ అనుకూలమైన అన్ని మార్గాలను వినియోగించుకుంటూ ఆపరేషన్ కమలంకు తెరలేపుతున్నట్టు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments