Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ఇక్కడ నిలబడితే చిత్తుచిత్తే.... రాములమ్మ వ్యాఖ్యలు...

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (14:05 IST)
జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. తెలంగాణా రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తామని, కాంగ్రెస్ పార్టీ దెబ్బకు ఏ పార్టీ నిలబడే అవకాశమే లేదన్నారు. టిఆర్ఎస్ ఈసారి అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని, కెసిఆర్ పైన ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. పవన్ కళ్యాణ్‌ ఇప్పటివరకు తెలంగాణాలో పోటీ చేస్తానని ప్రకటన చేయలేదని, ప్రకటన చేసినా కూడా తామేమీ భయపడేది లేదన్నారు. ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
 
కాంగ్రెస్ అంటే తెలంగాణా రాష్ట్ర ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, ఆ నమ్మకమే వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తుందంటున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణా రాష్ట్రంలో జెండాను ఎగురవేసి సత్తా చాటుతామన్నారు విజయశాంతి.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments