Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : తెరాస కీలక నిర్ణయం

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (14:48 IST)
ఉపరాష్ట్రపతి త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ధన్కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరేట్ అల్వాలు పోటీ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే విషయంపై తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి ఉన్న అల్వాకు మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం మేరకు తెరాసకు చెందిన మొత్తం 16 మంది తెరాస ఎంపీలు మార్గరేట్ అల్వాకు ఓటు వేయనున్నారు. ఈ విషయాన్ని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments