Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైష్ణవి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (14:21 IST)
తెలంగాణ రాజధాని హైదరాబాదులోని వైష్ణవి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు తన ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేగింది. అతడు ఆత్మహత్యకు గల కారణాలను కూడా తన డైరీలో రాశాడు. ఆ డైరీలో నలుగురు పేర్లను రాసి వారు తనను మానసికంగా వేధించడం వల్లనే సూసైడ్ చేసుకుంటున్నట్లు అందులో రాశాడు. 
 
ఐతే రాసింది అతడేనా లేదంటే ఎవరైనా హత్య చేసి ఇలా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కాగా డైరీలో యాంజల్‌కి చెందిన కొత్తకురుమ్మ శివకుమార్, కరుణారెడ్డి, కొండల్ రెడ్డి, మేఘారెడ్డి పేర్లను పేర్కొన్నాడు. కాగా మృతుడు ఎలా చనిపోయాడన్నది పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ తెలియదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments