Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:50 IST)
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) అధికారులపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో దిశ సమావేశం గురువారం జరిగింది. 
 
దీనికి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు. అలాంటి కీలకమైన సమావేశానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ హాజరుకాలేదు. 
 
ఈ విషయం తెలియగానే మంత్రి ఆగ్రహించారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లేకుండా ఈ సమావేశం నిర్వహించి ప్రయోజనం ఎందుకని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ హాజరుకావడంతో దిశ సమావేశం యధావిధిగా కొనసాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments