Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:50 IST)
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) అధికారులపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో దిశ సమావేశం గురువారం జరిగింది. 
 
దీనికి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు. అలాంటి కీలకమైన సమావేశానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ హాజరుకాలేదు. 
 
ఈ విషయం తెలియగానే మంత్రి ఆగ్రహించారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లేకుండా ఈ సమావేశం నిర్వహించి ప్రయోజనం ఎందుకని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ హాజరుకావడంతో దిశ సమావేశం యధావిధిగా కొనసాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments