ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టుల హతం

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (16:44 IST)
తెలంగాణా రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ ప్రారంభమైనట్టు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టులు పలు జిల్లాల్లో సంచారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. 
 
మంగళవారం ఉదయం పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఈ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం, కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో మాత్రం నలుగురు మావోలు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, పోలీసులు మాత్రం ఇద్దరు మాత్రమే చనిపోయినట్టు నిర్ధారించారు. అలాగే, మావోలు జరిపిన కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. వీరిని హెలికాఫ్టరులో హనుమకొండ ఆస్పత్రికి తరలించారు. గాలింపు చర్యల్లో నిమగ్నమైవుండగా మావోలు తారసపడటంతో కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments