Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు వెళ్లే తెలంగాణ శ్రీవారి భక్తులకు శుభవార్త

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (09:16 IST)
తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం అనేక మంది భక్తులు ప్రతి రోజూ వెళుతుంటారు. వీరి కోసం తెలంగాణ ఆర్టీసీ ఒక శుభవార్త చెప్పింది. రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణానికి రెండు రోజుల ముందు ఈ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, రోజుకు వెయ్యి టిక్కెట్లను ఇచ్చేందుకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమ్మతం తెలిపారని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌లు మాట్లాడుతూ తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ తరహా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అందువల్ల భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వారు కోరారు. కాగా, ఆర్టీసీ చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ ప్రేమ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

తర్వాతి కథనం
Show comments