Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ - ఆ టిక్కెట్ ధర తగ్గింపు

Webdunia
మంగళవారం, 9 మే 2023 (09:21 IST)
మహిళలకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ టిక్కెట్ ధర రూ.90గా ఉంది. దీన్ని ఇక నుంచి పది రూపాయలు తగ్గించి రూ.80కే విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు రూ.10 తగ్గింపుతో అందజేస్తున్నారు. 
 
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సామాజిక అనుసంధాన వేదిక ద్వారా వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సులో ప్రయాణించే మహిళలకు ఇకపై టీ24 టిక్కెట్‌ను రూ.80కే విక్రయిస్తారని, ఈ తగ్గింపు టిక్కెట్లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments